ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. నవంబర్ 3న..

ABN, First Publish Date - 2022-10-27T19:41:44+05:30

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలకమైన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న ప్రత్యేక ఎంపీసీ (Monetary Policy Committee) భేటీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలకమైన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న ప్రత్యేక ఎంపీసీ (Monetary Policy Committee) భేటీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశీయ ద్రవ్యోల్బణం వరుసగా మూడు త్రైమాసికాలపాటు 6 శాతం కంటే తక్కువగా ఉండేలా నియంత్రించడంలో విఫలమవ్వడంపై నివేదిక రూపొందించనున్నట్టు (RBI meet) తెలిపింది. ఆర్బీఐ చట్టంలోని (RBI Act) సెక్షన్ 45జెడ్ఎన్ నిబంధన కింద అదనంగా ఎంపీసీ భేటీ నిర్వహించవచ్చునని, ఇందుకు అనుగుణంగానే నవంబర్ 3, 2022న ప్రత్యేక భేటీ నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలమైతే ప్రత్యేక ఎంపీసీ భేటీ నిర్వహించేందుకు సెక్షన్ 45జెడ్ఎన్ నిబంధన అవకాశం కల్పిస్తోంది. కాగా దేశీయ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ఠ పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. గత తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే నమోదవుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-28T06:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising