Home » RBI
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది.
ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో గోల్డెన్ అవర్ ఫీచర్ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది.
నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో పనిదినాల్లో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం కారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది. నేటికి సరిగ్గా ఐదేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి సావెరిన గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు అక్షరాలా రూ.3.64 లక్షలు వస్తున్నాయి.
చెలామణీ నుంచి రద్దు చేసిన రూ. 2000 వేల నోట్లు మీ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయా? అయితే, వీటిని ఇంట్లో ఉంచుకోవడం చట్టరిత్యా నేరమా? లేక, వీటిని క్యాష్ చేసుకోవచ్చా.. ఈ మార్పిడికి సంబంధించి ఆర్బీఐ ఏమంటోంది?
RBI హాలిడేస్ను మూడు కేటగిరీలుగా విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద, RTGS హాలిడేస్, ఇంకా అకౌంట్స్ క్లోజింగ్ డే. రాష్ట్రాల్లో స్థానిక పండుగలు ఆధారంగా ఇవి మారుతాయి. ఇక, 2026 జనవరిలో సెలవుదినాలు..
ఆర్బీఐ తాజాగా రెపో రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించడంతో లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఆయా లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ విలువ తగ్గే అవకాశముంది. ఫలితంగా వారు లోన్ తీసుకున్న గరిష్ఠ కాలపరిమితిలో భారీ మొత్తంలో ఆదా చేయనున్నారు. అదెలాగంటారా.? ఇదిగో ఆ వివరాలు మీకోసం...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై తరచూ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 2,000 నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉన్నాయి.