Home » RBI
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై తరచూ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 2,000 నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉన్నాయి.
ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పసిడిని ఎంత ఎక్కువ నిలువ చేసుకుంటే అంతగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సెంట్రల్ బ్యాంకులు నమ్ముతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న అస్థిరత్వం కారణంగా మన ఆర్బీఐ కూడా బంగారం కొనే వేగాన్ని పెంచింది. దీని ఫలితంగా ఆర్బీఐ వద్ద ఏకంగా 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటింది.
పడిపోతున్న రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్బీఐ ఆగస్టు నెలలో 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతామని ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
జేబులో పర్సులేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్లి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే, దీనికి ఫోన్, దాన్లో ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే, ఇక ఆ పరిస్థితి ఉండదు. మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా సరకులు కొని డబ్బులు చెల్లించొచ్చు.
సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది.
చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.
దసరా పండుగ, ఇతర పబ్లిక్ హాలీడేస్ కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు పలు చోట్ల, ఆయా రోజుల్లో పనిచేయవు. దీని వల్ల బ్యాంకు ఖాతాదారులు తమ లావేదేవీల నిమిత్తం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచింది.
సామాన్యులకు మరోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు తీపి కబురు అందించింది. కాగా రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉండనుంది.