Home » RBI
రూ.6266 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇప్పటికీ సర్క్యూలేషన్లో ఉన్నట్టు ఆర్బీఐ తాజాగా అప్డేట్ ఇచ్చింది. మొత్తం నోట్లలో దాదాపు 98 శాతం వెనక్కు వచ్చేశాయని వెల్లడించింది.
కస్టమర్ల విషయంలో బ్యాంకులు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నిబంధనలు పాటించని ఐదు బ్యాంకులపై ఆర్బీఐ భారీగా ఫైన్ విధించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 8 ఏళ్ల క్రితం ఈ స్క్రీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు మూడింతల లాభం పొందనున్నారు. అంటే 221% రిటర్న్స్ అన్నమాట.
ఇటీవల కాలంలో దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. వీటి ధరలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశ ఆర్బీఐ వద్ద ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్బీఐ ఫారెక్స్ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది
Repo Rate: ఆర్బీఐ రెపో రేటును 6.25 శాతంనుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లు తీసుకుని వడ్డీ కడుతున్న వారికి.. ఇకపై లోన్లు తీసుకోవాలనుకునేవారికి లాభం కలుగనుంది. వడ్డీ రేటు టైపును బట్టి పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం చేసిన ఒక ప్రకటన గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపారు.
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది.
వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే చర్యల భాగంగా, ఆర్బీఐ ఎగుమతి, దిగుమతి లావాదేవీలకు సంబంధించి సవరించిన ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బకాయిలు దాటిన ఎగుమతిదారులు తమ తదుపరి ఎగుమతులు చేయడానికి హామీ తీసుకోవాల్సి ఉంటుంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో రూ.10, రూ.500 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేస్తారు. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.