ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్కోతో అదానీ గ్రూప్‌ జట్టు

ABN, First Publish Date - 2022-01-14T09:33:45+05:30

పోస్కోతో అదానీ గ్రూప్‌ జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు.. 36,950 కోట్ల పెట్టుబడి


న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ తాజాగా ఉక్కు విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగానే గుజరాత్‌లో మరిన్ని పెట్టుబడులకు సిద్దమైంది. దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’తో కలిసి సమగ్ర స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ప్లాంట్‌ కోసం రెండు కంపెనీలు 500 కోట్ల డాలర్లు (దాదాపు రూ.36,950 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఈ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2022-01-14T09:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising