ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌కు మైండ్‌ట్రీ

ABN, First Publish Date - 2022-01-14T09:30:44+05:30

వరంగల్‌కు మైండ్‌ట్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యూ3లో కంపెనీ లాభం రూ.437 కోట్లు 


న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వరంగల్‌, కోయంబత్తూర్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా మైండ్‌ట్రీ సీఈఓ, ఎండీ దెబాశిష్‌ చటర్జీ తెలిపారు. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 34 శాతం వృద్ధి చెంది రూ.437.5 కోట్లకు చేరుకుంది. ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,750 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో 4,500 మందికి పైగా కంపెనీలో చేర్చుకున్నట్లు, దాంతో డిసెంబరు 31 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 31,959కి చేరిందని కంపెనీ వెల్లడించింది. మున్ముందు త్రైమాసికాల్లో ప్రాంగణ నియామకాలను మరింత పెంచనున్నట్లు తెలిపింది. 

Updated Date - 2022-01-14T09:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising