ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లోకి కీవే హైఎండ్‌ స్కూటర్లు

ABN, First Publish Date - 2022-05-28T06:47:32+05:30

హంగేరీ కంపెనీ కీవే దేశీయ మార్కెట్లోకి రెండు హైఎండ్‌ స్కూటర్లను ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హంగేరీ కంపెనీ కీవే దేశీయ మార్కెట్లోకి రెండు హైఎండ్‌ స్కూటర్లను  ప్రవేశపెట్టింది. సిక్స్‌టీస్‌ 300ఐ, విస్టే 300 స్కూటర్లను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.2.99 లక్షలు. ఈ ఏడాది చివరి నాటికి నాలుగు విభాగాల్లో 8 ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కీవే ఇండియా ఎండీ వికాస్‌ ఝబాక్‌ తెలిపారు.

Updated Date - 2022-05-28T06:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising