ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 నుంచి బంగారు బాండ్ల జారీ

ABN, First Publish Date - 2022-08-20T06:07:46+05:30

ఈ నెల 22 (సోమవారం) నుంచి మరో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ అవుతున్నాయి. ఐదు రోజుల పాటు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్న ఈ బాండ్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రాము ధర రూ.5,197


ముంబై: ఈ నెల 22  (సోమవారం)  నుంచి మరో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ అవుతున్నాయి. ఐదు రోజుల పాటు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్న ఈ బాండ్ల జారీ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ది సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2022-23 సీరిస్‌ 2 పేరుతో ఈ బాండ్స్‌ జారీ చేస్తారు. ఆన్‌లైన్‌ లేదా డిజిటల్‌ చెల్లింపులు చేసే వారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), నిర్ణీత పోస్టాఫీసులు, బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల ద్వారా మదు పరులు ఈ ఎస్‌జీవీలు కొనుగోలు చేయవచ్చు. 

Updated Date - 2022-08-20T06:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising