ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక సీసీఐ పరిధిలోకి జీఎ్‌సటీ లాభాల కేసులు

ABN, First Publish Date - 2022-11-25T03:46:28+05:30

కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనాల్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయక పోతే సీసీఐ ఇక వారి భరతం పట్టనుంది. ప్రస్తుతం నేషనల్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అఽథారిటీ (ఎన్‌ఏపీఏ) ఈ కేసులు చూస్తోంది. డిసెంబరు 1 నుంచి ఈ అధికారం సీసీఐకి బదిలీ కానుంది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-11-25T03:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising