ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓపై నిర్ణయం

ABN, First Publish Date - 2022-03-05T09:19:40+05:30

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే 

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ మెగా ఐపీఓ ప్రారంభంపై పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 31) ఎల్‌ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాంతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభ సమయంపై ప్రభుత్వం పునరాలోచించవచ్చని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-05T09:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising