టీటీడీకి సెల్కాన్ సంస్థ కోటి విరాళాం
ABN, First Publish Date - 2022-08-05T06:06:56+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సెల్కాన్ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందించింది. సెల్కాన్ సీఎండీ గురు, ఆయన
తిరుమల శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సెల్కాన్ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందించింది. సెల్కాన్ సీఎండీ గురు, ఆయన సతీమణి గురువారం నాడు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఈ మేరకు చెక్ను అందజేశారు.
Updated Date - 2022-08-05T06:06:56+05:30 IST