ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొడ్ల డెయిరీలో భారత్‌ బయోటెక్‌కు వాటా

ABN, First Publish Date - 2022-09-22T06:35:35+05:30

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ, స్థానిక దొడ్ల డెయిరీ కంపెనీ ఈక్విటీలో కొద్ది పాటి వాటా కొనుగోలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ, స్థానిక దొడ్ల డెయిరీ కంపెనీ ఈక్విటీలో కొద్ది పాటి వాటా కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ.525 చొప్పున టీపీజీ దొడ్ల్ల డెయిరీ హోల్డింగ్స్‌ నుంచి 18,31,434  షేర్లను (3.07 శాతం), కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన సునీల్‌ రెడ్డి దొడ్ల నుంచి 1.95 లక్షల షేర్లను (0.32 శాతం) భారత్‌ బయోటెక్‌  కొనుగోలు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ బ్లాక్‌డీల్స్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.106.38 కోట్లు చెల్లించింది.  

Updated Date - 2022-09-22T06:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising