ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌డీటీవీపై అదానీకి పూర్తి పట్టు

ABN, First Publish Date - 2022-12-31T03:19:31+05:30

ఎన్‌డీటీవీలో ప్రధాన ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ల శకం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెజారిటీ వాటా హస్తగతం

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీలో ప్రధాన ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ల శకం ముగిసింది. ఎన్‌డీటీవీ ఈక్విటీలో వారిరువురికి ఉన్న 32.26 శాతం వాటాలో 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. దీంతో ఎన్‌డీటీవీ ఈక్విటీలో అదానీల వాటా 64.7 శాతానికి చేరింది. రాయ్‌ దంపతుల నుంచి ఈ 27.26 శాతం షేర్ల కోసం అదానీ గ్రూప్‌ ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున చెల్లించింది. ఓపెన్‌ ఆఫర్‌లో సాధారణ వాటాదారులకు చెల్లించిన ధర కంటే ఇది 17 శాతం ఎక్కువ. దీంతో సెబీ దీనికి అడ్డు చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2022-12-31T03:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising