ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనకు చరమగీతం పాడాలి: వైవీబీ

ABN, First Publish Date - 2022-10-18T09:53:59+05:30

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం పట్ల తెలుగువారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్‌ కోమటి జయరాం, మిర్చి యార్డు మాజీ చైౖర్మన్‌ మన్నం సుబ్బారావు, తానా పూర్వ అధ్యక్షుడు సతీష్‌ వేమన, బోయపాటి వెంకటరమణ, డి.వి.శేఖర్‌, ప్రొఫెసర్‌ నరేన్‌ కొడాలి, రవి మందలపు, శ్రీనివాస్‌ కూకట్ల, భాను మాగులూరి తదితరులు మాట్లాడారు. 

Updated Date - 2022-10-18T09:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising