ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైవీ సుబ్బారెడ్డి పీఏ భూకబ్జా

ABN, First Publish Date - 2022-06-02T23:37:52+05:30

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ మునికృష్ణారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని యాదవవీధిలో ఏకంగా రోడ్డు స్థలాన్నే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ మునికృష్ణారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని యాదవవీధిలో ఏకంగా రోడ్డు స్థలాన్నే మునికృష్ణారెడ్డి ఆక్రమించాడు. అడ్డంగా ఉన్న కరెంట్ స్తంభాన్ని తొలగించాడు. విద్యుత్ పోల్‌ను పగులగొట్టి సర్వీస్ వైర్లను మునికృష్ణారెడ్డి కొయ్యకు కట్టాడు. నిలదీసిన బాధితులపై మునికృష్ణారెడ్డి బెదిరింపులకు దిగాడు. తిరుపతి కార్పొరేషన్, కలెక్టర్‌కు బాధితులు విన్నవించినా ఫలితం లేదు. తమకు దారి, విద్యుత్ పోల్, కాలువ ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-02T23:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising