ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-27T12:14:50+05:30

ఆదోని-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ 493/11-13 నంబర్‌ సమీపంలో బుధవారం కురువ వీరేష్‌ (21) రైలు కింద పడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆదోని-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ 493/11-13 నంబర్‌ సమీపంలో బుధవారం కురువ వీరేష్‌ (21) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భవన నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆయన మనస్తాపంతో ఉన్నాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సుబ్బారాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-01-27T12:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising