ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra news: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: అమర్నాథ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-21T00:31:19+05:30

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ (YCP) ఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ (YCP) ఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరిగిన టౌన్ బ్యాంక్ (Town Bank) ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రద్దు కోసం ఖాతాదారులతో కలిసి టీడీపీ (TDP) పోరాటం చేస్తుందని ప్రకటించారు. 87శాతం పోలింగ్‌కు వైసీపీ అక్రమ పద్ధతులే కారణమని తెలిపారు. టౌన్‌బ్యాంక్ డిపాజిట్లపై సీఎం జగన్ (CM Jagan) కన్ను పడిందని అమర్నాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. 

Updated Date - 2022-07-21T00:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising