ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదు: రామ్మోహన్‌

ABN, First Publish Date - 2022-04-06T20:18:47+05:30

స్టీల్‌ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్టీల్‌ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతమంది సలహాదారులను పెట్టుకుని ఏం లాభమన్నారు. బాబాయ్ హత్య కేసు నుంచి కుటుంబ సభ్యుడిని తప్పించేందుకే జగన్, ఢిల్లీ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించారో సీఎం బయటపెట్టాలని రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-06T20:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising