ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారు: శైలజానాథ్

ABN, First Publish Date - 2022-08-20T20:38:47+05:30

(YCP) వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: (YCP) వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పాతూరు కూరగాయల మార్కెట్ను పరిశీలించి.. కూరగాయల ధరలను శైలజానాథ్ అడిగి తెలుసుకున్నారు. కొత్తిమీర కట్ట అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ (Petrol Diesel Gas) ధరల పెంపుతోనే నిత్యావసరాల ధరలు పెరిగాయని తెలిపారు. నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ ప్రకటించారు.

Updated Date - 2022-08-20T20:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising