ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండవ రోజు YCP plenary సమావేశాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-09T16:54:06+05:30

వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్లీనరీ (YCP plenary) సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిందని తెలిపారు. ‘‘శత్రువులపై వ్యూహత్మకమైన దాడులు నిర్వహించాలి... ప్రజల్లో మన శత్రువులు ఇష్టం వచ్చినట్టు మాటాడుతున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మనం కథనరంగంలోకి దిగి కార్యోన్ముఖులం కావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. స్పీకర్ ప్లీనరీకి వచ్చారని... రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఓ పేపర్లో రాశారని...  గతంలో స్పీకర్ కొడెల రాలేదా అది కనపడలేదా అని ప్రశ్నించారు. ‘‘నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే ఎమ్మెల్యే, శాసనసభాపతిని’’ అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-09T16:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising