ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP ప్లీనరీ ప్రారంభం... వేదికపైకి చేరుకున్న Jagan, విజయమ్మ

ABN, First Publish Date - 2022-07-08T17:26:08+05:30

జిల్లాలో వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు:  జిల్లాలో వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy), పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ (Vijayamma) ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. జగన్, విజయమ్మ ఒకే వాహనంలో ప్లీనరీ ప్రాంగణానికి వచ్చారు. ముందుగా వైదికపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS rajashekar reddy) విగ్రహానికి జగన్ పూలమాల వేసి, ఆకుపచ్చకండువా కప్పి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ప్లీనరీ ప్రాంగణం పార్టీ నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. 


మరోవైపు ప్లీనరీ ఏర్పాట్ల కోసం 20 కమిటీలను సీఎం నియమించారు. తొలిరోజు ప్రతినిధుల సభ.. రెండోరోజు విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్లీనరీలో చర్చ జరుగనుంది. రానున్న ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 

Updated Date - 2022-07-08T17:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising