ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ పోర్టులో ఎంపీ భరత్ సెల్‌ఫోన్ మిస్సింగ్... పోలీసులు ఏం చేశారంటే..!

ABN, First Publish Date - 2022-07-06T03:20:59+05:30

ఎయిర్‌పోర్టులో ఎంపీ భరత్ సెల్‌ఫోన్ మిస్సింగ్ అయింది. సెల్‌ఫోన్ మిస్సింగ్ సమయంలో ఎంపీ భరత్‌ను గాడాలకు చెందిన పారిశ్రామికవేత్త ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: నగర ఎయిర్‌పోర్టులో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Mp Bharat) సెల్‌ఫోన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. సెల్‌ఫోన్ (Cell Phone) మిస్ అయిన సమయంలో ఎంపీ భరత్‌ను గాడాలకు చెందిన పారిశ్రామికవేత్త శిరీష (Sirisha) కలిశారు. ఫోన్ మిస్సింగ్ గురించి శిరీషపై భరత్ అనుమానం వ్యక్తం చేయడంతో గాడాలలోని ఆమె ఇంటికెళ్లిన కోరుకొండ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బెడ్ రూమ్‌లోని సామాన్లు కిందపడేసి చిందరవందర చేశారు. పోలీసుల తీరుపై సీఎంవోకి శిరీష ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో వేధించి, ఇంట్లో అమర్యాదగా వ్యవహరించారంటూ కోరుకొండ పోలీసులపై శిరీష ఆరోపణలు చేశారు. 




Updated Date - 2022-07-06T03:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising