ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు: అమర్నాథ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-26T20:26:02+05:30

జగనన్న కాలనీల పేరుతో రూ.7 వేలకోట్ల ఉపాధిహామీ నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగనన్న కాలనీల పేరుతో రూ.7 వేలకోట్ల ఉపాధిహామీ నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని టీడీపీ నేత అమర్నాథ్‌రెడ్డి  అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇంకా టీడీపీపైనే బురదజల్లితే ఎలా పెద్దిరెడ్డి? అని ప్రశ్నించారు.  టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగితే అధికారంలో ఉన్న మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని నిలదీశారు.  తన అసమర్థత, వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అవినీతి చేసిందంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరగకపోతే తక్షణమే రిటైర్డ్ జడ్జితో సీఎం జగన్‌రెడ్డి విచారణకు ఆదేశించాలని అమర్నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-26T20:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising