తీవ్ర నిరాశలో వైసీపీ నాయకులు, శ్రేణులు
ABN, First Publish Date - 2022-07-07T17:26:34+05:30
ద్వారకా తిరుమల(Dwarak Tirumala) మండలంలో వైసీపీ నాయకులు(YCP Leaders), శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Eluru : ద్వారకా తిరుమల(Dwarak Tirumala) మండలంలో వైసీపీ నాయకులు(YCP Leaders), శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి మండలంలో ఇప్పటి వరకూ ఏ నాయకుడికీ ఆహ్వానం అందలేదు. పార్టీ తీరుపై లోలోపల వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు మదన పడుతున్నారు. ఆహ్వానాలు అందలేదని ఎమ్మెల్యే వెంకట్రావు వద్దకు నేతలు వెళ్లారు.
Updated Date - 2022-07-07T17:26:34+05:30 IST