ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో బరితెగించిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2022-02-20T20:33:22+05:30

విశాఖలో వైసీపీ నేతలు బరితెగించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు. దాబా పరిసర ప్రాంత ప్రజలు డయల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖలో వైసీపీ నేతలు బరితెగించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు. దాబా పరిసర ప్రాంత ప్రజలు డయల్ 100కు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను కూడా వైసీపీ నేతలు లెక్కచేయలేదు. ‘‘నీకు సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే రావాలా?.. మేము ఏం చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు’’ అంటూ.. పోలీసులపై వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మద్యం తాగి హల్‌చల్‌ చేసిన వారిలో గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ భర్త సన్యాసినాయుడు, పాకలపాడు స్కూల్ కమిటీ చైర్మన్ నానాజీ వారి స్నేహితులున్నారు. దాబాలో వైసీపీ నేతల హల్‌చల్‌ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-02-20T20:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising