ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమ్లానాయక్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నా వైసీపీ నేతలు : బుద్ధప్రసాద్

ABN, First Publish Date - 2022-02-27T15:57:14+05:30

భీమ్లానాయక్ సినిమా విషయంలో వైసీపీపై మండలి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భీమ్లానాయక్ సినిమా విషయంలో వైసీపీపై మండలి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం.. రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను.. సినిమా థియేటర్ల దగ్గర గేటు కీపర్లను చేసిందని మండిపడ్డారు. ఇంతకంటే అవమానం మరొకటి లేదని చెప్పారు.  బ్లాక్‌లో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముకున్నారని ఎగ్జిబిటర్లే చెబుతున్నారన్నారు. లిక్కర్, ఇసుక, మట్టి రవాణాను దాటి బ్లాక్ మార్కెట్ స్థాయికి.. వైసీపీ నేతలు, పెద్దలు దిగడం విస్మయాన్ని కలిగించిందని బుద్ధప్రసాద్ తెలిపారు. 

Updated Date - 2022-02-27T15:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising