ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరింది: లోకేష్‌

ABN, First Publish Date - 2022-03-05T03:15:51+05:30

వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరిందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరిందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా మంత్రులే పోలీసులపై దుర్భాషలాడుతూ.. దాడికి పాల్పడడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. పోలీసుల పట్ల మంత్రులు పేర్నినాని, అప్పలరాజు వైఖరి సరికాదన్నారు. పోలీసులపై వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే ఈ దుస్థితి ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-03-05T03:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising