ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిరోడ్డుపై YCP leaders డిష్యూం... డిష్యూం

ABN, First Publish Date - 2022-06-24T19:51:12+05:30

జిల్లాలోని హిందూపురంలో నడిరోడ్డుపై వైసీపీ నేతల ఘర్షనకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి: జిల్లాలోని హిందూపురంలో నడిరోడ్డుపై  వైసీపీ నేతల ఘర్షణకు పాల్పడ్డారు. ప్రెస్‌క్లబ్ వద్ద ఎమ్మెల్సీ ఇక్బాల్, మాజీ సమన్వయకర్త రామక్రిష్ణారెడ్డి వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా  రామక్రిష్ణారెడ్డి వర్గీయులు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్‌మీట్ పెట్టకూడదంటూ ఎమ్మెల్సీ వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల నేతలు దాడి చేసుకున్నారు. 

Updated Date - 2022-06-24T19:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising