ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు ప్రకృతి వనరులనూ వదలడం లేదు: టీడీపీ నేత శిరీష

ABN, First Publish Date - 2022-04-22T22:27:46+05:30

వైసీపీ నేతలు ప్రకృతి వనరులనూ వదలడం లేదు: టీడీపీ నేత శిరీష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: వైసీపీ నేతలపై టీడీపీ నేత శిరీష విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు ప్రకృతి వనరులను కూడా వదలడం లేదని టీడీపీ నేత శిరీష ఆరోపించారు. మందస మండలం నల్లబొడ్లూరులో వైసీపీ నేతలు అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టినట్లు ఆమె అన్నారు. 9 ఎకరాల కంకర కొండను మాఫియా మాయం చేసింది. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని టీడీపీ నేత శిరీష పరిశీలించారు. టీడీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రావెల్ తరలింపు వెనక స్థానిక ఎంపీపీ హస్తం ఉందని గౌతు శిరీష ఆరోపించింది.

Updated Date - 2022-04-22T22:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising