ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత దాష్టీకం..రామమందిరానికి తాళం!

ABN, First Publish Date - 2022-04-04T09:25:05+05:30

రామనవమి వేడుకల్లో తన కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదని ఓ వైసీపీ నేత రామాలయానికి తాళం వేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) ఏప్రిల్‌ 3: శ్రీరామనవమి వేడుకల్లో తన కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదని ఓ వైసీపీ నేత రామాలయానికి తాళం వేశాడు. విజయనగరం జిల్లా జామి మండలం అలమండలో ఆదివారం వెలుగుచూసిందీ ఘటన. గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేయడానికి ఆలయ కమిటీ, గ్రామపెద్దలు నిర్ణయించారు. కల్యాణ క్రతువులో పాల్గొనే దంపతుల పేర్లు ఇటీవల ఖరారు చేశారు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్‌ లగుడు దేముడు తన కుటుంబ సభ్యులు కల్యాణంలో కూర్చుంటారని చెప్పాడు. అయితే, ఇప్పటికే దంపతుల ఎంపిక ఖరారైందని, మార్చడం కుదరదని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. దీంతో దేముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళమిచ్చిన తననే లెక్కచేయరా? అంటూ రామ మందిరానికి తాళం వేశాడు. మహిళలు నిరసన తెలపడంతో తాళం తిరిగిచ్చాడు. 

Updated Date - 2022-04-04T09:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising