ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పుష్ప’ పాటకు డ్యాన్స్‌ వేసిన వైసీపీ నేత

ABN, First Publish Date - 2022-01-18T02:28:43+05:30

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఆదివారం రాత్రి ఓ వైసీపీ నేత యువతులతో కలిసి చిందులేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత గ్రామమైన రాంపురంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఆదివారం రాత్రి ఓ వైసీపీ నేత యువతులతో కలిసి చిందులేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత గ్రామమైన రాంపురంలో రామలింగేశ్వరస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం రామలింగేశ్వరస్వామిని రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవం అనంతరం ఆదివారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల నాయకుడు యువతులతో కలిసి పుష్ప చిత్రంలోని ఓ పాటకు కాసేపు డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేస్తూ ఆ నాయకుడ్ని ఉత్సాహపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆ నాయకుడ్ని మందలించినట్లు సమాచారం. 

Updated Date - 2022-01-18T02:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising