ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత దౌర్జన్యం.. రోడ్డున పడ్డ దళిత టీచర్ కుటుంబం

ABN, First Publish Date - 2022-06-18T18:00:22+05:30

వైసీపీ నేత దౌర్జన్యంతో న్యాయం కోసం దళిత టీచర్ కుటుంబం రోడ్డున పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ నేత దౌర్జన్యంతో న్యాయం కోసం దళిత టీచర్ కుటుంబం రోడ్డున పడింది. తమ ఇంటికి దారి లేకుండా వైసీపీ నేత గోడ కట్టించాడు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అందరు అధికారులకు కుటుంబసభ్యులు విన్నకుంచుకున్నా ఫలితం శూన్యంగా మారింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలసి వీల్ చైర్‌లో టీచర్ సుధారాణి నడక ప్రారంభించారు. ప్రకాశం జిల్లా బొడ్డువానిపాలెం నుంచి తాడేపల్లి సీఎం ఆఫీస్ వరకు నడకగా వెళ్లనున్నారు. 

Updated Date - 2022-06-18T18:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising