ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టభద్రుల నమోదులో వైసీపీ అక్రమాలు

ABN, First Publish Date - 2022-12-12T02:31:35+05:30

పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

50 వేల బోగస్‌ ఓట్లు నమోదు: యనమల

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అనర్హులని సైతం ఓటర్ల జాబితాలోకి తెచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 50 వేల బోగస్‌ ఓట్లు నమోదు అయ్యాయి. అవకతవకలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలువుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనం. వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని ఆదేశాలున్నా అధికార పార్టీ నేతలు లెక్క చేయడం లేదు’’ అని యనమల మండిపడ్డారు.

Updated Date - 2022-12-12T02:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising