ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు ఎత్తులు

ABN, First Publish Date - 2022-01-11T02:55:22+05:30

రాష్ట్రంలోని ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు ఎత్తులు వేసింది. అగమేఘాలపై ఇళ్ల స్థలాలకు సంబంధించిన నోట్ ఫైల్‌ను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌ శాఖకు ప్రభుత్వం పంపింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్‌లను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్‌ చేయాలని, 20 శాతం రిబేట్‌తో వాటిని అందించాలని నోట్‌‌లో పేర్కొంది. నోట్‌ను సంబంధిత శాఖాధికారులకు ప్రభుత్వ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ పంపారు. 


Updated Date - 2022-01-11T02:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising