ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన అచ్చెన్న

ABN, First Publish Date - 2022-07-09T20:49:09+05:30

వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించడం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ ద్వారా మూడేళ్లలో ఖర్చు చేసిందెంత అని నిలదీశారు. 11,500 ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కొవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు కాఫీ తోట పెంచితే.. జగన్‌ గంజాయి తోట పెంచారని దుయ్యబట్టారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు మళ్లింపు నిజం కాదా? అని మరోసారి ప్రశ్నించారు. 10 మందికి పదవులిచ్చి వేలమందిని చంపడం సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.


Updated Date - 2022-07-09T20:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising