ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు

ABN, First Publish Date - 2022-01-13T21:23:32+05:30

జిల్లాలోని కుప్పంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. టీడీపీ నేత గోపీనాథ్‌కు చెందిన మెడికల్ షాప్‌ను అధికారులు మూసివేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెడికల్ షాప్‌ యజమాని కుమారుడు టీడీపీ తరపున కౌన్సిలర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. తన కుమారుడు పోటీలో దిగడం జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు ఒత్తిడి చేసి తన షాపుని సీజ్ చేయించారంటూ బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2022-01-13T21:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising