ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గింది: ధూళిపాళ్ల

ABN, First Publish Date - 2022-05-16T22:33:23+05:30

వైసీపీ (YCP) పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ (YCP) పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను కులాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విభజిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారని తప్పుబట్టారు. రాయితీలు ఇవ్వడం ఎందుకు?.. మీటర్లు బిగించడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ ఎత్తివేసే కుట్రలో భాగంగానే మీటర్లు బిగిస్తున్నారని దుయ్యబట్టారు. ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆర్‌బీకేల పేరుతో రైతులను దోచుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

Updated Date - 2022-05-16T22:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising