ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానం గేటుకు అడ్డంగా గోడ.. వెలుగులోకి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం

ABN, First Publish Date - 2022-12-21T12:27:43+05:30

సత్తెనపల్లి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. స్థానిక 12వ వార్డులో శ్మశానవాటిక గేటుకు కౌన్సిలర్ భర్త లోక మాధవ అడ్డంగా గోడ నిర్మించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు : సత్తెనపల్లి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. స్థానిక 12వ వార్డులో శ్మశానవాటిక గేటుకు కౌన్సిలర్ భర్త లోక మాధవ అడ్డంగా గోడ నిర్మించాడు. కోడెల హయాంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. కౌన్సిలర్ భర్త నిర్వాకంపై మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే మునిసిపల్ సిబ్బంది మాత్రం ఈ ఫిర్యాదుపై స్పందించిన పాపాన పోవడం లేదు. గతంలో కూడా కౌన్సిలర్ భర్తపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-12-21T12:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising