ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-07-29T22:33:07+05:30

వరద, బురదతో ప్రజల ఇళ్లల్లో ఫ్యాన్ ఆగిందని, ఎన్నికల్లో వైసీపీ (YCP) ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వరద, బురదతో ప్రజల ఇళ్లల్లో ఫ్యాన్ ఆగిందని, ఎన్నికల్లో వైసీపీ (YCP) ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. శుక్రవారం ఏపీ విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీట్లాడుతూ పోలవరం పూర్తి చేయడం చేతకాకపోతే సీఎం జగన్‌ (CM Jagan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని హెచ్చరించారు. జగన్‌రెడ్డికి కుట్రలు, కుతంత్రాలు తప్ప ఇంకేమీ తెలీదని దుయ్యబట్టారు. డ్రైవర్‌ను చంపి ఇంటికి మృతదేహాన్ని పంపే ధైర్యం.. జగన్‌రెడ్డి నాయకులకు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు  పర్యటిస్తున్నారు.

Updated Date - 2022-07-29T22:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising