ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం, ఇసుక మాఫియాతో వైసీపీ వేల కోట్లు దోపిడీ: Bonda Uma

ABN, First Publish Date - 2022-05-19T23:19:27+05:30

మద్యం, ఇసుక మాఫియాతో వైసీపీ వేల కోట్లు దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మద్యం, ఇసుక మాఫియాతో వైసీపీ వేల కోట్లు దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ తీరు ఉందని మండిపడ్డారు. హైకోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తిన్న ఏకైక ప్రభుత్వం జగన్‌దేనన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉందని చెప్పారు. ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పలేక వైసీపీ నేతలు పారిపోతున్నారని బోండా ఉమ ఎద్దేవాచేశారు.

Updated Date - 2022-05-19T23:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising