ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలెస్‌లు నిర్మించుకుంటున్నారు: యనమల

ABN, First Publish Date - 2022-04-15T02:31:57+05:30

రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే ఉన్నవాడికేం నష్టం లేదన్నారు. ఖజానా ఖాళీ అయితే పేదవాడికే నష్టమన్నారు. డబ్బు లేకపోతే పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందవని తెలిపారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. జీతాలు ఇవ్వలేని వారు పేదలను ఎలా ఆదుకుంటారని రామకృష్ణుడు ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-15T02:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising