ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలి: యనమల

ABN, First Publish Date - 2022-02-14T00:05:55+05:30

మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జగన్ ఇచ్చేది తక్కువ.. లాక్కునేది ఎక్కువని తప్పుబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంటే.. జగన్‌ ఆదాయం విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. డ్వాక్రా గ్రూపులకు అన్యాయం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల్లో 10 శాతం రిజర్వేషన్లు తీసేశారని యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు.

Updated Date - 2022-02-14T00:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising