ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అసలు ఆ నిర్ణయం ఎవరిది? : సొము వీర్రాజు

ABN, First Publish Date - 2022-10-07T23:54:48+05:30

అమరావతి : బీజేపీ ఎపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. దేవాదాయ శాఖ కాణిపాకంలో వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచేందుకు అభిప్రాయ సేకరణ చేయలేదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణకు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : బీజేపీ ఎపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. కాణిపాకంలో వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచేందుకు దేవాదాయ శాఖ అభిప్రాయ సేకరణ చేయలేదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణకు  ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారు? అని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారి అవగాహనా రాహిత్యమా? లేక మంత్రి మౌఖిక ఆదేశాలా? అన్నది తేలాల్సి ఉందన్నారు. దేవాలయాలకు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ అన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని, దేవాలయాలకు సంబంధించి ఏ సమస్య ఉత్పన్నమైనా తామే స్పందిస్తున్నామని, స్పందిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేవాలయాల రక్షణ బీజేపీ బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-07T23:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising