ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో యువకుడి మృతదేహం

ABN, First Publish Date - 2022-05-20T05:37:48+05:30

పెనుగొండ మండలం నడిపూడి గోదావరినదిలో మృతదేహం లభ్యమైంది.

నీటిలో నుంచి మృతదేహాన్ని బయటకు తెస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, మే 19: పెనుగొండ మండలం నడిపూడి గోదావరినదిలో మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ మోహనరావు తెలిపిన  వివరాలు ప్రకారం.. బుధవారం    అమలాపురం మండలం జనుపల్లి, పరిసర గ్రామాలకు చెందిన కొందరు యువకులు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉడిమూడిలంక గోదావరి తీరంలో సరదాగా గడపటానికి వచ్చారు. కొద్దిసేపు సరదాగా గడిచిన తరువాత వీరంతా గోదావరిలోకి స్నానానికి దిగారు. వీరిలో ప్రమాదవశాత్తు  యర్రంశెట్టి రాజా (22)  నీటి ప్రవాహంలో  గల్లంతయ్యాడు. గురువారం పెనుగొండ మండలం నడిపూడి గోదావరి నదిలో రాజా మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు  మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు తరలించి  పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-05-20T05:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising