ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2022-01-25T06:55:10+05:30

ఉంగుటూరుకు చెందిన గేదెల రమేష్‌ (38) అనే చేపల ప్యాకింగ్‌ కార్మికుడు మృతి చెందడంతో న్యాయం కోసం అతని బంధువులు ధర్నా చేశారు.

ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా

ఉంగుటూరు, జనవరి 24:  ఉంగుటూరుకు చెందిన గేదెల రమేష్‌ (38) అనే చేపల ప్యాకింగ్‌ కార్మికుడు  మృతి చెందడంతో న్యాయం కోసం అతని బంధువులు ధర్నా చేశారు.   ఏలూరు రూరల్‌ మండలం గుడివాడ లంక గ్రామంలో చేపల లోడుపై ప్రయాణిస్తున్న రమేష్‌ విద్యు దాఘాతానికి గురై మృతి చెందడంతో లారీ, చేపల చెర్వుల యజమానులు నష్టపరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై మృతుడి బంధువులు ధర్నా చేశారు. దీంతో సంబంధిత యాజమాన్యం  రూ. 5 లక్షలు  ఇచ్చేందుకు అంగీకరించడంతో ధర్నా విరమించారు. 

Updated Date - 2022-01-25T06:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising