భార్యాపిల్లలకు బిర్యానీలో విషం కలిపి పెట్టి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-07-26T02:55:17+05:30
పశ్చిమ గోదావరి: ఆర్థిక ఇబ్బందులో లేక కుటుంబ సమస్యలో తెలియదు. కుటుంబసభ్యులకు బిర్యానిలో విషం కలిపి పెట్టి తానూ తిన్నాడు. కొంత సేపటికి వాంతులవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం మామిడి తోటలో జరిగింది. పశ్చిమ గోదావరి: ఆర్థిక ఇబ్బందులో లేక కుటుంబ సమస్యలో తెలియదు. కుటుంబసభ్యులకు బిర్యానిలో విషం కలిపి పెట్టి తానూ తిన్నాడు. కొంత సేపటికి వాంతులవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం మామిడి తోటలో జరిగింది. పశ్చిమ గోదావరి: ఆర్థిక ఇబ్బందులో లేక కుటుంబ సమస్యలో తెలియదు. కుటుంబసభ్యులకు బిర్యానిలో విషం కలిపి పెట్టి తానూ తిన్నాడు. కొంత సేపటికి వాంతులవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం మామిడి తోటలో జరిగింది.
పశ్చిమ గోదావరి: ఆర్థిక ఇబ్బందులో లేక కుటుంబ సమస్యలో తెలియదు. కుటుంబసభ్యులకు బిర్యానిలో విషం కలిపి పెట్టి తానూ తిన్నాడు. కొంత సేపటికి వాంతులవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం మామిడి తోటలో జరిగింది.
సాన సుబ్రహ్మణ్యంకు భార్య, పిల్లలు లీలా (5), భార్గవ్(7) ఉన్నారు. బిర్యానీలో విషం కలిపి పెట్టడంతో భార్యాపిల్లలు తినేశారు. చివరగా అదే బిర్యానిని సుబ్రహ్మణ్యం కూడా తిన్నాడు. కొంతసమయానికి అందరికి వాంతులవ్వడంతో స్థానికులు గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స ప్రారంభించారు. సుబ్రమణ్యం పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కుటుంబ కలహాల వల్లే సుబ్రమణ్యం కుటుంబసభ్యులతో పాటు తాను ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt) పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ చేపట్టారు.
Updated Date - 2022-07-26T02:55:17+05:30 IST