ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండే సూర్యుడు

ABN, First Publish Date - 2022-05-24T06:14:06+05:30

ఇంట్లో ఉక్కపోత..బయటకు వస్తే ఎండ ధాటికి ప్రజలు, ప్రయాణికు లు బెంబేలెత్తుతున్నారు.

భీమరంలో ప్రభుత్వాస్పత్రి రోడ్డు ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఠారెత్తిస్తున్న ఎండలు
వడగాడ్పులతో ప్రజలు బెంబేలు

భీమవరం టౌన్‌/ ఉండి, మే 23 : ఇంట్లో ఉక్కపోత..బయటకు వస్తే ఎండ ధాటికి ప్రజలు, ప్రయాణికు లు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులు నుంచి ఎండలు మండు తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు వీయడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆకివీడులో 44, నరసాపురం, భీమవరంలో 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. వాహనాలపైన వెళ్లేవారు, పాదచారులు వడదెబ్బకు భయపడిపోయారు.దాహార్తిని తీర్చుకునేందుకు రోడ్ల పక్కన ఉండే చలివేంద్రాలను ఆశ్రయించారు. ఉండి మండలంలో  ఎండలకు కొల్లేరులో కిక్కిస మంటలు తోడు కావడంతో అధిక వేడిమికి గురయ్యారు. ఉద యం 11 గంటలు దాటితే రహ దారులు నిర్మానుష్యంగా మారుతున్నా యి. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో ఎండలు ఇంకెలా ఉంటాయోనని ఆందోళన నెలకుంది.

Updated Date - 2022-05-24T06:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising