ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరితగతిన నాడు–నేడు పనులు

ABN, First Publish Date - 2022-09-25T06:20:43+05:30

నాడు నేడు పనుల్లో భాగంగా చేపడుతున్న స్కూల్‌ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు.

నాడు–నేడు పనులను పరిశీలిస్తున్న స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌, కలెక్టర్‌ ప్రశాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌

నరసాపురం/ మొగల్తూరు, సెప్టెంబరు 24: నాడు నేడు పనుల్లో భాగంగా చేపడుతున్న స్కూల్‌ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు. నరసాపురం మండలంలో చేపడుతున్న స్కూళ్ల పనులను శనివారం కలెక్టర్‌ ప్రశాంతితో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో నిర్మించిన స్కూళ్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే పనులు జరగాల న్నారు. తూర్పుతాళ్ళులో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహా రాన్ని పరిశీలించారు. ఇదే స్కూల్‌లో బోధన తీరును ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పుతున్న తీరు, పుస్తకాలు, యూనిఫాం పూర్తిగా అందాయా.. లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ రూమ్‌, రిజిస్టర్‌ను పరిశీలించారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోని బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాలను కూడా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ బి.రాజశేఖర్‌ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలకు నాడు–నేడు పథకంలో చేసు ్తన్న పనుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా చేయాలన్నారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌, డీఈవో ఆర్‌.వెంకటరమణ, శ్యాంసుందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-25T06:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising