ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరణు మాత.. శరణు

ABN, First Publish Date - 2022-09-27T05:37:03+05:30

జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమ య్యాయి.

మావుళ్లమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా ఉత్సవాలు ప్రారంభం
భీమవరం టౌన్‌, సెప్టెంబరు 26 : జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమ య్యాయి. అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమవరంలోని మావుళ్లమ్మకు తొలిరోజు స్వర్ణ కవచలాం కృత అలంకారం చేశారు. ఉదయం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు దంపతులచే పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ చేయించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-09-27T05:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising