ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లా: మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య!

ABN, First Publish Date - 2022-01-24T17:17:45+05:30

పెంటపాడు మండలం, ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: పెంటపాడు మండలం, ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం మధ్యాహ్నం దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పోలీసు కేసు కాకుండా రహస్యంగా అంత్యక్రియలు చేయాలని బంధువులు భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారు. కొందరి వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు తన చావుకి ఎవరూ కారణం కాదంటూ ఆడియో రికార్డింగ్ అభ్యమైంది. మృతురాలి చివరి మాటలు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రసన్న కుమారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-24T17:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising