ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ద్వారకాతిరుమలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ABN, First Publish Date - 2022-03-23T13:53:58+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రెండు కిరాణా షాప్ యజమానుల ఇళ్లల్లో భారీగా  వంట నూనెలు పట్టుబడ్డాయి. ఎటువంటి బిల్లులు, ట్రేడింగ్ లైసెన్స్లు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 3.8 టన్నుల వంటనూనెలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు... యజమానులపై కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2022-03-23T13:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising