West godavari జిల్లాలో పూజారి దారుణ హత్య
ABN, First Publish Date - 2022-03-22T15:03:48+05:30
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి కొత్తలంక నాగేశ్వరరావు తలపగల కొట్టి దుండగులు హత్య చేశారు. శివాలయం ఆవరణలోనే ఈ దారుణం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-03-22T15:03:48+05:30 IST